10-07-2025 న అనకాపల్లి G.V.M.C. ప్రైమరీ స్కూల్లో Parents & Teachers ఆత్మీయ సమావేశం జరుగగాపాఠశాల యాజమాన్యం ఆహ్వానం మేరకు జేడీ ఫౌండేషన్ సభ్యులు వరలక్ష్మి గారు ఈ సమావేశానికి హాజరయ్యారు.
గురు పూర్ణిమ సందర్భంగా విద్యార్థుల కోసం
జేడీ ఫౌండేషన్ చిన్న కార్యక్రమం చేపట్టింది.
విద్యార్థులకు పంపిణీ చేసినవి :
- 📘 నోట్ బుక్స్
- ✏️ పెన్నులు
- 🍫 చాక్లెట్లు
ఈ చిన్న బహుమతులు అందించినప్పుడు పిల్లల ఆనందం, వారి చిరునవ్వులు కార్యక్రమానికి మరింత అందం చేకూర్చాయి.

కార్యక్రమ ప్రత్యేకతలు :
- ఈ కార్యక్రమం గురువుల పట్ల కృతజ్ఞతను తెలియజేస్తూ నిర్వహించబడింది.
- పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, జేడీ ఫౌండేషన్ సభ్యులు హృదయపూర్వకంగా పాల్గొన్నారు.
- విద్యార్థుల విద్యాభివృద్ధికి సమాజం భాగస్వామ్యం కావడం ఎంత ముఖ్యమో ఈ కార్యక్రమం ద్వారా తెలియజేయబడింది.

