ఏరువాక పున్నమి సందర్భంగా అన్నవరప్పాడు రైతులకు సన్మానం

11-06-2025 న ఏరువాక పౌర్ణమి సందర్భంగా, జే.డీ. ఫౌండేషన్ 7వ సంవత్సరం వేడుకలలో భాగంగా, జే.డీ. ఫౌండేషన్ అన్నవరప్పాడు శాఖ (పెరవలి మండలం, తూర్పు గోదావరి జిల్లా) ఆధ్వర్యంలో రైతులకు ప్రత్యేక సన్మాన కార్యక్రమం నిర్వహితమైంది.

ఈ కార్యక్రమాన్ని పొప్పొప్పు వెంకట నాగేశ్వరరావు గారి నాయకత్వంలో నిర్వహించారు. గ్రామ పెద్దలు చిట్టిడి మూర్తి గారు, రేలంగి రాజేష్ గారు, అలాగే బోలిశెట్టి సూర్యప్రకాశ్, పంతం కృపాకర్రావు, పొప్పొప్పు శివలు పాల్గొని రైతులను సన్మానించారు.

సన్మానించబడిన గ్రామాలు :

  • ముక్కామల
  • ముత్యాలవారి పాలెం
  • ఉమ్మిడివారిపాలెం
  • ఓదురివారిపాలెం

కార్యక్రమంలో పాల్గొన్న రైతులు :

  • చిట్టిడి సూర్యనారాయణ
  • నరుకుల తమ్మారావు
  • రేలంగి చిన్న వెంకన్న
  • తోరటి శ్రీనివాస్
  • ఉమ్మిడి లక్ష్మణరావు
  • ఉమ్మిడి సూర్య భాస్కర్ రావు
  • ముత్యాల నరసింహారావు
  • అడపా శ్రీనివాసరావు
  • తదితరులు

జే.డీ. ఫౌండేషన్ గ్రామ రైతుల సేవకు, గ్రామాభివృద్ధికి ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

loader