బాలికా విద్య, మహిళా సాధికారతే లక్ష్యంగా పనిచేస్తున్న విజయనగరం జిల్లా, రాజాం లోని శ్రీమతి లోలుగ సుశీల మెమోరియల్ ఫౌండేషన్ ప్రారంభోత్సవం కి ముఖ్య అతిథిగా విచ్చేసిన, సీబీఐ మాజీ జేడీ శ్రీ వి. వి. లక్ష్మీనారాయణ
విజయనగరం జిల్లా, రాజాం ప్రాంతానికి చెందిన ప్రమఖ యువ పారిశ్రామిక వేత్త శ్రీ లోలుగు మదన్ మోహన్ గారి మాతృమూర్తి శ్రీ సుశీల గారి జ్ఞాపకార్థం నేడు...
యువత సేవా కార్యక్రమాల కోసం సమయాన్ని కేటాయించాలి – జెడి లక్ష్మీనారాయణ
రక్తదానం అనేది రోగుల ప్రాణాలను కాపాడే గొప్ప సేవ శుక్రవారం విజయనగరం జిల్లా రాజాంలో రక్తదాతలకు లక్ష్మీనారాయణ గారు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న...