Success Story of “Padmasri. Daripalli Ramaiah”
Success Story of Padmasri. Daripalli Ramaiah Life Story – V.V. Lakshmi Narayana (JD).
Success Story of Padmasri. Daripalli Ramaiah Life Story – V.V. Lakshmi Narayana (JD).
ఇంజినీర్ల దినోత్సవం సందర్భంగా మాజీ CBI JD వీ వీ లక్ష్మీనారాయణ గారు బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల, మహిళా ఇంజినీరింగ్ కళాశాలల్లో నిర్వహించిన జాతీయ ఇంజినీర్ల దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూల మాల వేసి నివాళి అర్పించారు, అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత 1986లో బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలో అధ్యాపకుడిగా చేరి జీవితంలో తొలి వేతనాన్ని అప్పటి బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటి …
“శ్రీ వేల్లూరిపల్లి వేంకటరామ శేశాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజి” నందు శ్రీ జేడి లక్ష్మీనారాయణ IPS గారు సందర్శించారు. ముందుగా కాలేజిలోని “ఇన్నోవేషన్ కేంద్రాన్ని” తన చేతులమీదుగా ప్రారంభించారు. ఈ ఇన్నోవేషన్ సెంటర్ అనేది కొత్త ఆలోచనలకు సురక్షితమైన స్వర్గధామాన్ని సృష్టించే క్రాస్-ఫంక్షనల్ ప్లాన్. ఇంత చక్కటి సదుపాయం కల్పించినందుకు యాజమాన్యాన్ని మెచ్చుకుంటూ విద్యార్థులను ఉద్దేశిస్తూ ప్రసంగించారు. ఈ ప్రసంగంలో ముఖ్యంగా ఇన్నోవేషన్ సెంటర్ ద్వారా రైతులకు ఉపయోగపడే పరికరాలను తయారు చేసి, యువత వ్యవసాయానికి …
“ఇన్నోవేషన్ కేంద్రాన్ని” ప్రారంభించిన లక్ష్మీనారాయణ గారు Read More »
“Knowing yourself is the beginning of all wisdom” | Super Speech by @V.V. Lakshmi Narayana (JD)
ఒత్తిడిని ఇలా అధిగమించు How To Control Stress in Telugu by @V.V. Lakshmi Narayana (JD)
“మార్కెటింగ్ సమస్యలుపై పరిష్కారం చూపిస్తాం” శ్రీ వి. వి. లక్ష్మీనారాయణ గారు.
“రైతుల” కష్టాల గురించి అందరికి అర్ధం అయ్యేలా, చాలా చక్కగా వర్ణించిన జేడి వి. వి. లక్ష్మీనారాయణ గారు.
“జేడీ ఫౌండేషన్” సభ్యులు స్వాతి,శిరీష,అశ్విని నూతనంగా యాండాడ లో స్థాపించిన “ఆద్య ఆర్గానిక్ షాప్” ప్రారంభించడానికి ముఖ్యఅతిథిగా సీబీఐ మాజీ జెడి శ్రీ వి. వి. లక్ష్మీనారాయణ గారు విచ్చేయడం జరిగింది ఈ సందర్భంగా జేడీ గారు మాట్లాడుతూ మహిళలు వ్యాపారరంగంలో రాణించడం శుభపరిణామం అని సేంద్రీయ పద్దతిలో పండించిన ఆహార పదార్థాలు విక్రయం పెరగాలని ఆకాంక్షించారు , ఈ కార్యక్రమంలో స్థానికులు జేడీ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు. జేడీ …
“పుస్తక పఠనం ద్వారా మానసిక వత్తిడి దూరం” – జేడీ లక్ష్మీ నారాయణ గారు పుస్తక పఠనం ద్వారా మనిషి మానసిక ఒత్తిడిని తగ్గించి నూతన ఆలోచనల పెంపునకు మార్గం సుగమం చేస్తుందని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జె డి లక్ష్మీనారాయణ అన్నారు. విశాలాంధ్ర విశాఖ 21 వ పుస్తక మహోత్సవ ప్రాంగణాన్ని ఆయన ఆదివారం సాయంత్రం సదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవుడు ఆదిమ సమాజం నుంచి నేటి ఆధునిక యుగంలో అడుగుపెట్టి …
విశాఖపట్నం జిల్లా పబ్లిక్ లైబ్రరీలో నిర్వహించిన “Centre for Policy Studies” అనే కార్యక్రమంలో మాజీ CBI జేడీ శ్రీ వి.వి.లక్ష్మీ నారాయణ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. .