మల్లారెడ్డి ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్ (ఎంఆర్ఎం) కళాశాల నూతనంగా ప్రవేశం పొందిన విద్యార్థుల అవగాహనా కార్యక్రమంకి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీ వీవీ లక్ష్మీనారాయణ
ఇంజనీరింగ్ విద్యార్థులు తమ విజ్ఞానాన్ని సమాజ శ్రేయస్సు కోసం వినియోగించాలని మాజీ ఐపీఎస్ అధికారి, JD ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీ వీవీ లక్ష్మీనారాయణ సూచించారు. గురువారం మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని కిష్టాపూర్, వేముల మల్లారెడ్డి ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్ (ఎంఆర్ఎం) కళాశాల నూతన విద్యార్థుల కోసం నిర్వహించిన అవగాహనా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై ప్రసంగించారు. విద్యార్థి జీవితం భవిష్యత్తు పునాది వేయడానికి అత్యంత ముఖ్యమైన దశ అని, ఇంజనీరింగ్ విద్య కేవలం సాంకేతిక …

