Sustainable Agriculture

అన్నదాతకు ఆత్మీయ సత్కారం కార్యక్రమంలో పాల్గొని రైతులను సన్మానించిన ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీ

జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడిన “అన్నదాతకు ఆత్మీయ సత్కారం” కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీ లక్ష్మీనారాయణ గారు ముఖ్య అతిథిగా పాల్గొని, దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలైన రైతులను సన్మానించారు. కార్యక్రమంలో రైతులు పంటల సాగులో ఎదుర్కొంటున్న సవాళ్లు, వాతావరణ మార్పులు, నీటి వనరుల సమస్యలు వంటి అంశాలపై చర్చించగా, శ్రీ లక్ష్మీనారాయణ గారు రైతుల కృషి సమాజానికి ఎంత విలువైనదో వివరించారు. అయన మాట్లాడుతూ — అని అన్నారు. ఈ …

అన్నదాతకు ఆత్మీయ సత్కారం కార్యక్రమంలో పాల్గొని రైతులను సన్మానించిన ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీ Read More »

చింతలపూడిలో ఏరువాక పున్నమి వేడుకలు

11-06-2025 న ఏరువాక పున్నమి సందర్భంగా, జే.డీ. ఫౌండేషన్ ఆధ్వర్యంలో చింతలపూడి గ్రామంలో ప్రత్యేక ఏరువాక పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. గ్రామ రైతుల శ్రేయస్సు, గ్రామ అభివృద్ధి, వ్యవసాయ సంప్రదాయాల పరిరక్షణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని జే.డీ. ఫౌండేషన్ ఏర్పాటుచేసింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, రైతులు, జే.డీ. ఫౌండేషన్ సభ్యులు పాల్గొని పంటల పట్ల గౌరవం తెలియజేశారు. రైతులకు శాలువాలతో సన్మానం చేసి, పంటల సాగులో మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమ ముఖ్యాంశాలు …

చింతలపూడిలో ఏరువాక పున్నమి వేడుకలు Read More »

ఏరువాక పున్నమి సందర్భంగా అన్నవరప్పాడు రైతులకు సన్మానం

11-06-2025 న ఏరువాక పౌర్ణమి సందర్భంగా, జే.డీ. ఫౌండేషన్ 7వ సంవత్సరం వేడుకలలో భాగంగా, జే.డీ. ఫౌండేషన్ అన్నవరప్పాడు శాఖ (పెరవలి మండలం, తూర్పు గోదావరి జిల్లా) ఆధ్వర్యంలో రైతులకు ప్రత్యేక సన్మాన కార్యక్రమం నిర్వహితమైంది. ఈ కార్యక్రమాన్ని పొప్పొప్పు వెంకట నాగేశ్వరరావు గారి నాయకత్వంలో నిర్వహించారు. గ్రామ పెద్దలు చిట్టిడి మూర్తి గారు, రేలంగి రాజేష్ గారు, అలాగే బోలిశెట్టి సూర్యప్రకాశ్, పంతం కృపాకర్రావు, పొప్పొప్పు శివలు పాల్గొని రైతులను సన్మానించారు. సన్మానించబడిన గ్రామాలు : …

ఏరువాక పున్నమి సందర్భంగా అన్నవరప్పాడు రైతులకు సన్మానం Read More »

నందవానిపాలెంలో నిర్వహించిన ఏరువాక పున్నమి

11-06-2025 న జేడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చింతగట్ట్ల పంచాయితీకి చెందిన నందవానిపాలెం గ్రామంలో “ఏరువాక పున్నమి” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వ్యవసాయ సంప్రదాయాలను కాపాడుతూ, రైతుల కృషిని గౌరవించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో “రైతే రాజు – గ్రామస్వరాజ్యమే ధ్యేయం” అనే నినాదంతో రైతులకు ప్రత్యేక సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా పొలాన్ని ట్రాక్టర్‌తో దుక్కు దున్ని, తరువాత మహిళా రైతులతో పాటు పలువురు రైతులను అభినందించారు. కార్యక్రమానికి విచ్చేసిన …

నందవానిపాలెంలో నిర్వహించిన ఏరువాక పున్నమి Read More »

భద్రాచలంలో ఘనంగా ఏరువాక పున్నమి వేడుకలు

1-06-2025 న ఏరువాక పున్నమి సందర్భాన్ని పురస్కరించుకుని, భద్రాచలం సమీపంలోని పురుషోత్తమ పట్నం లో జే.డీ. ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులను సన్మానించే కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. వ్యవసాయ సంప్రదాయాలు, రైతుల కృషి, మరియు గ్రామాభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో జే.డీ. ఫౌండేషన్ సభ్యులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని నలుగురు కౌలు రైతులకు శాలువాలు మరియు సన్మాన సూచిక బహుమతులు అందజేశారు. రైతుల సంక్షేమం కోసం సేవ చేయడం తమ బాధ్యతగా భావిస్తున్నామని జే.డీ. …

భద్రాచలంలో ఘనంగా ఏరువాక పున్నమి వేడుకలు Read More »

loader