వరంగల్ జిల్లా, నర్సంపేట మండలం, నారక్కపేట్ గ్రామం ప్రాధమిక పాఠశాలలో విలువల బడి ప్రారంభం
07-04-2025: ఈ రోజు నర్సంపేట మండలం నారక్కపేట్ ప్రాథమిక పాఠశాల ఆవరణలోజెడి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో “విలువల బడి” కార్యక్రమం ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమానికి జెడి ఫౌండేషన్ తెలంగాణ స్టేట్ కన్వీనర్ కవితారెడ్డి గారు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి.సదానందం గారు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులందరికీ నోటుపుస్తకాలు, ఫ్రూట్స్ అందించడం జరిగింది. విలువలబడి కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం నాలుగున్నర గంటల నుండి ఆరు గంటల వరకు జరుగును. ఈ సమయంలో విద్యార్థులకు …
వరంగల్ జిల్లా, నర్సంపేట మండలం, నారక్కపేట్ గ్రామం ప్రాధమిక పాఠశాలలో విలువల బడి ప్రారంభం Read More »

