“ప్రభుత్వం పాలసలో నిర్మిస్తున్న 200 పడకల రీసెర్చ్ సెంటర్”
ఉద్దానం కిడ్నీ వ్యాధి బాధితులను ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వం పాలసలో నిర్మిస్తున్న 200 పడకల రీసెర్చ్ సెంటర్ నిర్మాణ పనులను పరిశీలిస్తున్న “శ్రీ వి.వి (జెడి) లక్ష్మీనారాయణ”గారు .
ఉద్దానం కిడ్నీ వ్యాధి బాధితులను ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వం పాలసలో నిర్మిస్తున్న 200 పడకల రీసెర్చ్ సెంటర్ నిర్మాణ పనులను పరిశీలిస్తున్న “శ్రీ వి.వి (జెడి) లక్ష్మీనారాయణ”గారు .
ట్రాఫిక్ కానిస్టేబుల్ ని సన్మానించిన జేడీ లక్ష్మీనారాయణ. ఆపత్కాలం లో సాటి మనిషి ని ఆదుకోవడం కి మించిన మానవత్వం లేదని, అటువంటి వారు అందరూ మహానుభావులే అని తెలిపారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. ఈ మేరకు ఇటీవల అత్తాపూర్ దగ్గర బాలాజీ అనే వ్యక్తి అకస్మాత్తుగా గుండె నొప్పి తో పడిపోతే ,అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ తక్షణమే స్పందించి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన విషయం తెలిసిందే,ఇటువంటి గొప్ప మానవతా మూర్తి …
విజయనగరం జిల్లా దేవునికొల్లం గ్రామంలో సారధి సంక్షేమ సంఘం వసతి గృహంలో “జేడీ ఫౌండేషన్” అధ్వర్యంలో నిర్వహించిన “సామాజిక చేయూత కార్యక్రమం” కు ముఖ్య అతిధిగా విచ్చేసి ఆహుతులకు ప్రేరణ కలిగించే ప్రసంగం చేయటంతోపాటు వారి చేతుల మీదుగా వసతి గృహం లో ఉన్నవాళ్ళకి నిత్యావసర సరుకులు మరియుదుస్తులుఅందించడం జరిగింది.
“నర్సరీ గ్రోయర్స్ అసోసియేషన్” ఆంధ్రప్రదేశ్ ,సంకల్ప ఆర్ట్ విలేజ్ సంయుక్తంగా పండ్ల, పూల మొక్కలపై నిర్వహించిన గ్రాఫ్టింగ్ వర్కుషాప్ లో పాల్గొని ,”సేవ్ బర్డ్స్,సేవ్ నెచర్” కార్యక్రమంలో భాగంగా సంకల్ప ఆర్ట్ విలేజ్ ప్రాంగణంలో పక్షుల కొరకు మట్టి పాత్రలలో నీరుపోసి చెట్లకు కట్టడం జరిగింది. ఈకార్యక్రమంలో ఆకుల చలపతిరావు గారు, పిన్నమనేని శ్రీనివాస్ గారు ,దాట్ల వర్మ గారు,రవి గార్డెన్స్ అధినేత రవి గారు, జేడీ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు. జేడీ ఫౌండేషన్ ,గోపాలపట్నం, విశాఖపట్నం.🦜🦜🌳🌳🌳🌳🌳
నిన్న” విశాఖప్నంలోని సింహాచలం ప్రాంతం సింహపురి కాలనీ” BRTS రోడ్డు లో, నిత్యం అనేకమంది పాదచారులు ఉదయం మరియు సాయంత్రం వినియోగించే నడకమార్గం (ఫుట్ పాత్) ఒక చోట ప్రమాదకర పరిస్తితిలో ఉండటం జేడీ ఫౌండేషన్ గమనించడం జరిగింది, సంస్థ సభ్యుడు “సిడగం నాగేంద్రబాబు” GVMC వారి అనుమతి తీసుకొని స్వయంగా జేడీ ఫౌండేషన్ స్వంత ఖర్చుతో రిపేర్ వర్క్ చేయడం జరిగింది, కాగా అనేక మంది పాదచారులు, స్థానికులు జేడీ ఫౌండేషన్ కృషిని ప్రశంసించారు.
జేడీ ఫౌండేషన్ సమ్మర్ క్యాంప్ (“జోయ్ ఆఫ్ లివింగ్” లో భాగంగా) ఈరోజు మా లిటిల్ సోల్జర్స్ బ్రిడ్జి కింద నివాసం ఉండే వారికి ఫుడ్ డొనేట్ చేసారు…ఈ ఆహారాన్ని పిల్లలే స్వయంగా వారి ఇంటి వద్ద నుండి తెచ్చారు..ఒక్కొక్కరు రెండేసి ఫుడ్ ప్యాకెట్లు తెచ్చారు. పిల్లల ఎనర్జీ కి కొలమానమే లేదు..ఎండలో కేరింతలు కొడుతు పాటలు పాడుతూ ఉత్సాహంగా ఫుడ్ డొనేట్ చేసారు. పిల్లలతో క్వాలిటీ టైమ్ గడపటం అదృష్టం గా భావిస్తున్నాను …
“ఎందరో మహానుభావులు అంధరికి వందనాలూ తెలుగు భాషకి ఊరివలు దిద్దిన మహానుభావులు”.
జేడీ(జాయిన్ ఫర్ డెవలప్మెంట్) ఆధ్వర్యంలో హైదరాబాద్ గౌతమ్ నగర్ నందు ఉన్న లయన్స్ క్లబ్ , AJ.లైబ్రరీ కి బుక్స్ డొనేట్ చేయడం జరిగింది. లయన్ కప్పు స్వామి గారు ఇంగ్లీష్ నొవెల్స్ డొనేట్ చేశారు. లయన్ విజయ్ కుమార్ గారు ఆయుర్వేదం బుక్స్ డొనేట్ చేశారు మరియు రాఘవేంద్రరావు గారు బుక్స్ డొనేట్ చేశారు. ఈ కార్యక్రమంలో జేడీ ఫౌండేషన్ సభ్యులు అనిత చావలి, శాంత, వర్ధని,ఇనైతుళ్ళ గారు పాల్గొన్నారు.