మోత్కూరు మండలం పాటిమట్టలో రక్తదాన శిబిరం & ఉపాధ్యాయుల శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న జేడీ ఫౌండేషన్ ఛైర్మన్

21-05-2025 తేదీన మోత్కూరు మండలం పాటిమట్టలో నిర్వహించిన రక్తదాన శిబిరం లో మరియు మోత్కూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఉపాధ్యాయుల శిక్షణా కార్యక్రమం లో జేడీ ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీ వి.వి. లక్ష్మీనారాయణ గారు పాల్గొని విలువైన సందేశం అందించారు. కార్యక్రమం విశేషాలు : “రక్తదానం మహత్తరమైన సేవ. అదే సమయంలో ఉపాధ్యాయుల శిక్షణ సమాజ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి. ఈ రెండింటి ప్రాధాన్యం అపారమైనది.”