Environmental Awareness

విశాఖపట్నంలో ఆలయ ప్రాంగణంలో భక్తులకు పర్యావరణ హితమైన వస్త్ర సంచుల పంపిణీ

05-10-2025 న జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా, కోరమండల్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం సహకారంతో, జీవీఎంసీ సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధాన్ని దృష్టిలో ఉంచుకొని విశాఖపట్నంలోని శ్రీ కనకమహాలక్ష్మి దేవస్థానం, బురుజుపేట ఆలయ ప్రాంగణంలో భక్తులకు పర్యావరణ హితమైన వస్త్ర సంచులను పంపిణీ చేయడం జరిగింది. ఆలయానికి విచ్చేసే భక్తులు రోజూ నైవేద్యాలు, ప్రసాదాలు తీసుకెళ్లేందుకు ప్లాస్టిక్ సంచులను వినియోగించడం వల్ల పర్యావరణానికి తీవ్ర హాని జరుగుతున్న నేపథ్యంలో, ఈ కార్యక్రమం ద్వారా ప్లాస్టిక్ వినియోగాన్ని …

విశాఖపట్నంలో ఆలయ ప్రాంగణంలో భక్తులకు పర్యావరణ హితమైన వస్త్ర సంచుల పంపిణీ Read More »

విశాఖపట్నం కొత్తపాలెం చెరువు గట్టు ప్రాంతంలో గాజు సీసాలు, ప్లాస్టిక్ వ్యర్థాల ఏరివేత

01-10-2025 న జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా విశాఖపట్నం స్థానిక 89వ వార్డు, సంతోష్ నగర్ శివారు వెంకటాపురం రోడ్డు సమీపంలోని కొత్తపాలెం చెరువు గట్టు వద్ద స్వచ్ భారత్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగింది. సుందరమైన విశాఖ మహానగరంలో కొంతమంది మందుబాబులు మరియు ఆకతాయిల నిర్లక్ష్య ప్రవర్తన కారణంగా చెరువులు, కాలువలు గాజు సీసాలు మరియు ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండి పోతున్నాయి. దీనివల్ల పర్యావరణానికి తీవ్ర విఘాతం కలగడమే కాకుండా, జలచరాలు, పరిసర …

విశాఖపట్నం కొత్తపాలెం చెరువు గట్టు ప్రాంతంలో గాజు సీసాలు, ప్లాస్టిక్ వ్యర్థాల ఏరివేత Read More »

జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు విత్తన బంతుల పంపిణీ కార్యక్రమం

30-10-2025 న జేడీ ఫౌండేషన్ సభ్యులు విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు విత్తన బంతులను పంపిణీ చేసే పర్యావరణ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రయాణికుల్లో పచ్చదనం పట్ల అవగాహన కల్పించడంతో పాటు, ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలనే సందేశాన్ని జేడీ ఫౌండేషన్ తెలియజేసింది. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు, ఖాళీ ప్రదేశాలు మరియు ప్రయాణ సమయంలో కనిపించే ఖాళీ స్థలాల్లో ఈ విత్తన బంతులను వేయడం ద్వారా భవిష్యత్తులో మొక్కలు …

జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు విత్తన బంతుల పంపిణీ కార్యక్రమం Read More »

జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంతోష్ నగర్ – వెంకటాపురం రోడ్డులో మొక్కల సంరక్షణ కార్యక్రమం

13-10-2025 న జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంతోష్ నగర్ శివారు వెంకటాపురం రోడ్డులో గతంలో నాటిన మొక్కల సంరక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఈ కార్యక్రమంలో భాగంగా మొక్కలకు రక్షణగా కంచె ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా, గతంలో విరిగిపోయిన మరియు దెబ్బతిన్న కొన్ని మొక్కల స్థానంలో క్రొత్త మొక్కలను నాటి పచ్చదనాన్ని మరింత పెంపొందించడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా పరిసర ప్రాంతాల్లో పర్యావరణ అవగాహన …

జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంతోష్ నగర్ – వెంకటాపురం రోడ్డులో మొక్కల సంరక్షణ కార్యక్రమం Read More »

అన్నదాతకు ఆత్మీయ సత్కారం కార్యక్రమంలో పాల్గొని రైతులను సన్మానించిన ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీ

జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడిన “అన్నదాతకు ఆత్మీయ సత్కారం” కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీ లక్ష్మీనారాయణ గారు ముఖ్య అతిథిగా పాల్గొని, దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలైన రైతులను సన్మానించారు. కార్యక్రమంలో రైతులు పంటల సాగులో ఎదుర్కొంటున్న సవాళ్లు, వాతావరణ మార్పులు, నీటి వనరుల సమస్యలు వంటి అంశాలపై చర్చించగా, శ్రీ లక్ష్మీనారాయణ గారు రైతుల కృషి సమాజానికి ఎంత విలువైనదో వివరించారు. అయన మాట్లాడుతూ — అని అన్నారు. ఈ …

అన్నదాతకు ఆత్మీయ సత్కారం కార్యక్రమంలో పాల్గొని రైతులను సన్మానించిన ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీ Read More »

విశాఖపట్నం ధర్మానగర్‌లో – “స్టీల్ ప్లేట్ తెచ్చుకో వస్త్ర సంచి తీసుకో” కార్యక్రమానికి విశేష స్పందన

01-09-2025న జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా, కోరమాండల్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం వారు సమకూర్చిన వస్త్ర సంచులను పంపిణీ చేసే కార్యక్రమం ధర్మానగర్, కంచరపాలెం విన్నింగ్ గయ్స్ టీమ్ వద్ద జరిగిన అన్నసంతర్పణ కార్యక్రమం సందర్భంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భక్తులు ఇంటి నుంచి స్టీల్ కంచం తెచ్చుకుని భోజనానికి విచ్చేయగా, ఫౌండేషన్ వారు వారికి వస్త్ర సంచులు అందజేశారు. ఈ పర్యావరణ స్నేహపూర్వక కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, జేడీ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు. …

విశాఖపట్నం ధర్మానగర్‌లో – “స్టీల్ ప్లేట్ తెచ్చుకో వస్త్ర సంచి తీసుకో” కార్యక్రమానికి విశేష స్పందన Read More »

విశాఖపట్నం గోపాలపట్నం రైతు బజార్ లో చేతి సంచులు పంపిణీ

28-09-2025న జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, శ్రీ కుమారి క్యాటరింగ్ ఆర్థిక సాయంతో, గోపాలపట్నం రైతు బజార్ లోపల పర్యావరణ హితమైన చేతి సంచులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీవీఎంసీ కో ఆప్షన్ సభ్యులు శ్రీ బెహరా భాస్కరరావు గారు విచ్చేసి, ప్రజలందరూ పర్యావరణ హితమైన అలవాట్లను అలవర్చుకుని, పర్యావరణానికి పెనుముప్పు వాటిల్లిస్తున్న ప్లాస్టిక్ సంచులను విడనాడాలని సూచించారు. ప్రతి సంవత్సరం శ్రీ కుమారి క్యాటరింగ్ అధినేత శ్రీ దవళ మోహన్ గారు …

విశాఖపట్నం గోపాలపట్నం రైతు బజార్ లో చేతి సంచులు పంపిణీ Read More »

విశాఖపట్నంలో “స్వచ్ఛ సాగర్ – సురక్షిత సాగర్” కార్యక్రమం

17-09-2025న ప్రపంచ తీరప్రాంత పరిశుభ్రత దినోత్సవ వారోత్సవాల సందర్భంగా, “స్వచ్ఛ సాగర్ – సురక్షిత సాగర్” పేరుతో విశాఖపట్నంలో బీచ్ క్లీనప్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం సిటీ లా సన్స్ బే కొలనీ ఎదురుగా ఉన్న పెద్ద జాలారిపేట వద్ద జరిగింది. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, వివిధ కళాశాలల విద్యార్థులు, ఎన్‌జి‌ఓలు, మరియు మత్యకార సాధికార సమితి సభ్యులు పాల్గొన్నారు. జేడీ ఫౌండేషన్ సభ్యులు ఈ కార్యక్రమంలో భాగమై, తీరప్రాంతంలో పేరుకుపోయిన …

విశాఖపట్నంలో “స్వచ్ఛ సాగర్ – సురక్షిత సాగర్” కార్యక్రమం Read More »

విశాఖపట్నంలో – ఏక్ దిన్ ఏక్ సాత్ ఏక్ గంట – స్వచ్ఛతా హి సేవా – స్వచ్ఛోత్సవం కార్యక్రమం

25-09-2025న, 94వ వార్డు, వేపగుంట జీవీఎంసీ జోనల్ కమిషనర్ ఆఫీసు ప్రక్కన ఉన్న గంగి రెడ్డ్ల కాలనీ వద్ద “ఏక్ దిన్ ఏక్ సాత్ ఏక్ గంట – స్వచ్ఛతా హి సేవా – స్వచ్ఛోత్సవం” కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. జీవీఎంసీ ఆహ్వానం మేరకు జేడీ ఫౌండేషన్ సభ్యులు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జీవీఎంసీ ఇన్‌చార్జ్ జోనల్ కమిషనర్ శ్రీ శంకరరావు గారు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి పౌరుడి …

విశాఖపట్నంలో – ఏక్ దిన్ ఏక్ సాత్ ఏక్ గంట – స్వచ్ఛతా హి సేవా – స్వచ్ఛోత్సవం కార్యక్రమం Read More »

తీర్థ యాత్రలో విత్తన బంతులను విసిరిన జేడీ ఫౌండేషన్ సభ్యులు

జేడీ ఫౌండేషన్ సభ్యులు తమ తీర్థ యాత్రలో పర్యావరణ పరిరక్షణ పట్ల తమ ప్రేమను మరోసారి చూపించారు. తీర్థ యాత్ర తిరుగు ప్రయాణంలో చిల్క సరస్సు దగ్గరలోని అటవీ ప్రాంతంలో విత్తన బంతులను విసరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జేడీ ఫౌండేషన్ సభ్యులు కృష్ణమూర్తి గారు, శ్రీనివాస్ గారు, వెంకటరావు గారు, సాంబ గారు తదితరులు పాల్గొన్నారు.స్థానికులతో కలిసి పూరీ, కోణార్క్ వంటి పవిత్ర ప్రాంతాలకు బస్సులో తీర్థ యాత్రకు వెళ్లిన సందర్భంగా, ప్రకృతి సంరక్షణలో భాగంగా …

తీర్థ యాత్రలో విత్తన బంతులను విసిరిన జేడీ ఫౌండేషన్ సభ్యులు Read More »

loader