విశాఖపట్నంలో ఆలయ ప్రాంగణంలో భక్తులకు పర్యావరణ హితమైన వస్త్ర సంచుల పంపిణీ
05-10-2025 న జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా, కోరమండల్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం సహకారంతో, జీవీఎంసీ సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధాన్ని దృష్టిలో ఉంచుకొని విశాఖపట్నంలోని శ్రీ కనకమహాలక్ష్మి దేవస్థానం, బురుజుపేట ఆలయ ప్రాంగణంలో భక్తులకు పర్యావరణ హితమైన వస్త్ర సంచులను పంపిణీ చేయడం జరిగింది. ఆలయానికి విచ్చేసే భక్తులు రోజూ నైవేద్యాలు, ప్రసాదాలు తీసుకెళ్లేందుకు ప్లాస్టిక్ సంచులను వినియోగించడం వల్ల పర్యావరణానికి తీవ్ర హాని జరుగుతున్న నేపథ్యంలో, ఈ కార్యక్రమం ద్వారా ప్లాస్టిక్ వినియోగాన్ని …
విశాఖపట్నంలో ఆలయ ప్రాంగణంలో భక్తులకు పర్యావరణ హితమైన వస్త్ర సంచుల పంపిణీ Read More »









