విశాఖపట్నం రోడ్లపై ఏర్పడిన గుంతలు పూడ్చివేత
విశాఖపట్నం నగరంలోని కొత్తపాలెం శివారు 89వ వార్డు ప్రాంతంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రధాన రహదారిపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి, వాహనదారులు మరియు పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ధనుష్ ఫంక్షన్ హాల్ సమీపంలో గుంతలు కారణంగా వాహనాలు సులభంగా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ సమస్యను గమనించిన జేడీ ఫౌండేషన్ సభ్యులు స్థానికుల అభ్యర్థన మేరకు తక్షణ చర్య తీసుకొని, రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చివేత కార్యక్రమాన్ని చేపట్టారు. దగ్గరలో …








