అన్నదాతకు ఆత్మీయ సత్కారం కార్యక్రమంలో పాల్గొని రైతులను సన్మానించిన ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీ
జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడిన “అన్నదాతకు ఆత్మీయ సత్కారం” కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీ లక్ష్మీనారాయణ గారు ముఖ్య అతిథిగా పాల్గొని, దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలైన రైతులను సన్మానించారు. కార్యక్రమంలో రైతులు పంటల సాగులో ఎదుర్కొంటున్న సవాళ్లు, వాతావరణ మార్పులు, నీటి వనరుల సమస్యలు వంటి అంశాలపై చర్చించగా, శ్రీ లక్ష్మీనారాయణ గారు రైతుల కృషి సమాజానికి ఎంత విలువైనదో వివరించారు. అయన మాట్లాడుతూ — అని అన్నారు. ఈ …
అన్నదాతకు ఆత్మీయ సత్కారం కార్యక్రమంలో పాల్గొని రైతులను సన్మానించిన ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీ Read More »









