నిజామాబాద్ జిల్లా, వేల్పూర్ మండలం, పచ్చలనడ్కుడా గ్రామంలో మరొక నూతన కాళోజి గ్రంథాలయం ప్రారంభం
జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామాల అభివృద్ధి కోసం చేపట్టిన గ్రంథాలయ ఉద్యమంలో భాగంగా, నిజామాబాద్ జిల్లాలోని పచ్చలనడ్కుడా గ్రామంలో కాళోజి గ్రంథాలయం ఈరోజు ప్రారంభమైంది. ఇది గ్రామ ప్రజలకు ఞానదీపికగా నిలవనుంది. ఈ గ్రంథాలయం శ్రీ వి.వి. లక్ష్మీనారాయణ గారు, ఐపీఎస్, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ మరియు జేడీ ఫౌండేషన్ ఛైర్మన్ గారి సౌజన్యంతో ప్రారంభించబడింది. గ్రామీణ ప్రాంతాలలో విద్యా వైపుల్యాన్ని తొలగించాలనే లక్ష్యంతో ఆయన ప్రవేశపెట్టిన ఉద్యమానికి ఇది మరో మైలురాయి. ప్రారంభోత్సవ విశేషాలు: …
