Visakhapatnam

విశాఖపట్నం గోపాలపట్నం బాయ్స్ & గర్ల్స్ స్కూల్ యందు నేషనల్ మీన్స్ అండ్ మెరిట్ స్కాలర్షిప్ ఎగ్జామ్ కొరకు ట్యూటర్ ఏర్పాటు

13-10-2025 న జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నం గోపాలపట్నంలో ఉన్న ZPH స్కూల్ (బాయ్స్ & గర్ల్స్) లో చదువుతున్న 8వ తరగతి విద్యార్థులకు జాతీయ స్థాయి నేషనల్ మీన్స్ అండ్ మెరిట్ స్కాలర్షిప్ (NMMS) పరీక్షకు సన్నద్ధం చేసేందుకు ప్రత్యేకంగా ట్యూటర్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. ఫిబ్రవరి నెలలో నిర్వహించే NMMS పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు నాలుగు సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం రూ.15,000 చొప్పున, ఇంటర్ పూర్తి చేసే వరకు మొత్తం రూ.60,000 …

విశాఖపట్నం గోపాలపట్నం బాయ్స్ & గర్ల్స్ స్కూల్ యందు నేషనల్ మీన్స్ అండ్ మెరిట్ స్కాలర్షిప్ ఎగ్జామ్ కొరకు ట్యూటర్ ఏర్పాటు Read More »

విశాఖపట్నంలో ఆలయ ప్రాంగణంలో భక్తులకు పర్యావరణ హితమైన వస్త్ర సంచుల పంపిణీ

05-10-2025 న జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా, కోరమండల్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం సహకారంతో, జీవీఎంసీ సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధాన్ని దృష్టిలో ఉంచుకొని విశాఖపట్నంలోని శ్రీ కనకమహాలక్ష్మి దేవస్థానం, బురుజుపేట ఆలయ ప్రాంగణంలో భక్తులకు పర్యావరణ హితమైన వస్త్ర సంచులను పంపిణీ చేయడం జరిగింది. ఆలయానికి విచ్చేసే భక్తులు రోజూ నైవేద్యాలు, ప్రసాదాలు తీసుకెళ్లేందుకు ప్లాస్టిక్ సంచులను వినియోగించడం వల్ల పర్యావరణానికి తీవ్ర హాని జరుగుతున్న నేపథ్యంలో, ఈ కార్యక్రమం ద్వారా ప్లాస్టిక్ వినియోగాన్ని …

విశాఖపట్నంలో ఆలయ ప్రాంగణంలో భక్తులకు పర్యావరణ హితమైన వస్త్ర సంచుల పంపిణీ Read More »

విశాఖపట్నం కొత్తపాలెం చెరువు గట్టు ప్రాంతంలో గాజు సీసాలు, ప్లాస్టిక్ వ్యర్థాల ఏరివేత

01-10-2025 న జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా విశాఖపట్నం స్థానిక 89వ వార్డు, సంతోష్ నగర్ శివారు వెంకటాపురం రోడ్డు సమీపంలోని కొత్తపాలెం చెరువు గట్టు వద్ద స్వచ్ భారత్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగింది. సుందరమైన విశాఖ మహానగరంలో కొంతమంది మందుబాబులు మరియు ఆకతాయిల నిర్లక్ష్య ప్రవర్తన కారణంగా చెరువులు, కాలువలు గాజు సీసాలు మరియు ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండి పోతున్నాయి. దీనివల్ల పర్యావరణానికి తీవ్ర విఘాతం కలగడమే కాకుండా, జలచరాలు, పరిసర …

విశాఖపట్నం కొత్తపాలెం చెరువు గట్టు ప్రాంతంలో గాజు సీసాలు, ప్లాస్టిక్ వ్యర్థాల ఏరివేత Read More »

జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు విత్తన బంతుల పంపిణీ కార్యక్రమం

30-10-2025 న జేడీ ఫౌండేషన్ సభ్యులు విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు విత్తన బంతులను పంపిణీ చేసే పర్యావరణ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రయాణికుల్లో పచ్చదనం పట్ల అవగాహన కల్పించడంతో పాటు, ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలనే సందేశాన్ని జేడీ ఫౌండేషన్ తెలియజేసింది. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు, ఖాళీ ప్రదేశాలు మరియు ప్రయాణ సమయంలో కనిపించే ఖాళీ స్థలాల్లో ఈ విత్తన బంతులను వేయడం ద్వారా భవిష్యత్తులో మొక్కలు …

జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు విత్తన బంతుల పంపిణీ కార్యక్రమం Read More »

జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంతోష్ నగర్ – వెంకటాపురం రోడ్డులో మొక్కల సంరక్షణ కార్యక్రమం

13-10-2025 న జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంతోష్ నగర్ శివారు వెంకటాపురం రోడ్డులో గతంలో నాటిన మొక్కల సంరక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఈ కార్యక్రమంలో భాగంగా మొక్కలకు రక్షణగా కంచె ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా, గతంలో విరిగిపోయిన మరియు దెబ్బతిన్న కొన్ని మొక్కల స్థానంలో క్రొత్త మొక్కలను నాటి పచ్చదనాన్ని మరింత పెంపొందించడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా పరిసర ప్రాంతాల్లో పర్యావరణ అవగాహన …

జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంతోష్ నగర్ – వెంకటాపురం రోడ్డులో మొక్కల సంరక్షణ కార్యక్రమం Read More »

అన్నదాతకు ఆత్మీయ సత్కారం కార్యక్రమంలో పాల్గొని రైతులను సన్మానించిన ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీ

జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడిన “అన్నదాతకు ఆత్మీయ సత్కారం” కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీ లక్ష్మీనారాయణ గారు ముఖ్య అతిథిగా పాల్గొని, దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలైన రైతులను సన్మానించారు. కార్యక్రమంలో రైతులు పంటల సాగులో ఎదుర్కొంటున్న సవాళ్లు, వాతావరణ మార్పులు, నీటి వనరుల సమస్యలు వంటి అంశాలపై చర్చించగా, శ్రీ లక్ష్మీనారాయణ గారు రైతుల కృషి సమాజానికి ఎంత విలువైనదో వివరించారు. అయన మాట్లాడుతూ — అని అన్నారు. ఈ …

అన్నదాతకు ఆత్మీయ సత్కారం కార్యక్రమంలో పాల్గొని రైతులను సన్మానించిన ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీ Read More »

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ముత్యాలమ్మపాలెం “విలువల బడి” లో ఉపాధ్యాయుల సన్మానం

05-09-2025న, దేశవ్యాప్తంగా జరుపుకునే ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న “విలువల బడి” లో ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించబడింది. విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందిస్తూ, వారిని ఆదర్శవంతమైన పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు పోషిస్తున్న ముఖ్యమైన భూమికను గుర్తిస్తూ ఈ వేడుక ఏర్పాటు చేయబడింది. ముత్యాలమ్మపాలెం “విలువల బడి”లో జరిగిన ఈ కార్యక్రమంలో జేడీ ఫౌండేషన్ ప్రతినిధులు, విద్యార్థులు, మరియు స్థానికులు పాల్గొన్నారు. విద్యార్థులు తమ గురువులకు పూలమాలలు సమర్పించి కృతజ్ఞతాభావాన్ని వ్యక్తపరచగా, …

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ముత్యాలమ్మపాలెం “విలువల బడి” లో ఉపాధ్యాయుల సన్మానం Read More »

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విలువల బడి విద్యార్థులతో చిత్రలేఖన పోటీలు

05-09-2025న, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విలువల బడి విద్యార్థుల కోసం చిత్రలేఖన పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలు విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడం, ఉపాధ్యాయుల పట్ల గౌరవాన్ని వ్యక్తపరచడం, మరియు విలువల ఆధారిత విద్యా ప్రాముఖ్యతను తెలియజేయడం లక్ష్యంగా నిర్వహించబడ్డాయి. జేడీ ఫౌండేషన్ ఎల్లప్పుడూ విద్య, విలువలు, మరియు సృజనాత్మకత పట్ల విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తోంది. “ఉపాధ్యాయుడు మార్గం చూపే దీపం – విద్యార్థి ఆ మార్గంలో వెలుగు.” ఉపాధ్యాయ …

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విలువల బడి విద్యార్థులతో చిత్రలేఖన పోటీలు Read More »

విశాఖపట్నం ధర్మానగర్‌లో – “స్టీల్ ప్లేట్ తెచ్చుకో వస్త్ర సంచి తీసుకో” కార్యక్రమానికి విశేష స్పందన

01-09-2025న జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా, కోరమాండల్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం వారు సమకూర్చిన వస్త్ర సంచులను పంపిణీ చేసే కార్యక్రమం ధర్మానగర్, కంచరపాలెం విన్నింగ్ గయ్స్ టీమ్ వద్ద జరిగిన అన్నసంతర్పణ కార్యక్రమం సందర్భంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భక్తులు ఇంటి నుంచి స్టీల్ కంచం తెచ్చుకుని భోజనానికి విచ్చేయగా, ఫౌండేషన్ వారు వారికి వస్త్ర సంచులు అందజేశారు. ఈ పర్యావరణ స్నేహపూర్వక కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, జేడీ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు. …

విశాఖపట్నం ధర్మానగర్‌లో – “స్టీల్ ప్లేట్ తెచ్చుకో వస్త్ర సంచి తీసుకో” కార్యక్రమానికి విశేష స్పందన Read More »

విశాఖపట్నం గోపాలపట్నం రైతు బజార్ లో చేతి సంచులు పంపిణీ

28-09-2025న జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, శ్రీ కుమారి క్యాటరింగ్ ఆర్థిక సాయంతో, గోపాలపట్నం రైతు బజార్ లోపల పర్యావరణ హితమైన చేతి సంచులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీవీఎంసీ కో ఆప్షన్ సభ్యులు శ్రీ బెహరా భాస్కరరావు గారు విచ్చేసి, ప్రజలందరూ పర్యావరణ హితమైన అలవాట్లను అలవర్చుకుని, పర్యావరణానికి పెనుముప్పు వాటిల్లిస్తున్న ప్లాస్టిక్ సంచులను విడనాడాలని సూచించారు. ప్రతి సంవత్సరం శ్రీ కుమారి క్యాటరింగ్ అధినేత శ్రీ దవళ మోహన్ గారు …

విశాఖపట్నం గోపాలపట్నం రైతు బజార్ లో చేతి సంచులు పంపిణీ Read More »

loader