ప్రత్యేక ఆకర్షణగా వినాయకుని వేషధారణ
విశాఖపట్నంలో జేడీ ఫౌండేషన్ మరియు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి గణపతి ప్రతిమల పంపిణీ కార్యక్రమం విశేష స్పందనను పొందింది. పర్యావరణానికి మేలు చేసే మట్టి గణపతుల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భక్తుల హాజరు ఊహించని స్థాయిలో ఉంది. ఈ సందర్భంలో జేడీ ఫౌండేషన్ సభ్యులు ఎం. సతీష్ కుమార్ గారు వినాయకుని వేషధారణలో హాజరై అందరి దృష్టిని ఆకర్షించారు. ఆయన వినాయక వేషధారణతో పిల్లలు, పెద్దలు అందరూ …









