ఐఐటి-జేఈఈ, నీట్ ప్రవేశ పరీక్షల విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ మరియు అవగాహనా సదస్సు
28-02-2026: తణుకు పట్టణంలోని విహాన్ జూనియర్ కళాశాల ప్రాంగణంలో జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐఐటి-జేఈఈ, నీట్ మరియు ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం ప్రత్యేకంగా కెరీర్ గైడెన్స్ మరియు అవగాహనా సదస్సు నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి జేడీ ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీ వి.వి. లక్ష్మీనారాయణ గారు హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. భవిష్యత్ విద్యా అవకాశాలు, వివిధ కోర్సులు, మరియు వాటికి అనుగుణంగా ప్రణాళిక రూపొందించుకోవాల్సిన విధానం గురించి ఆయన సమగ్రంగా వివరించారు. ఇంజనీరింగ్, …
ఐఐటి-జేఈఈ, నీట్ ప్రవేశ పరీక్షల విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ మరియు అవగాహనా సదస్సు Read More »









