విలువలబడిలో విలువలతో కూడిన విద్యను అభ్యసిస్తున్న రేపటి పౌరులు
30-04-2026: జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుర్రాలపాలెంలో నిర్వహిస్తున్న విలువలబడి కార్యక్రమం ద్వారా చిన్నారులకు విలువలతో కూడిన విద్యను అందిస్తున్నారు. విద్యతో పాటు మంచి నడవడి, సామాజిక బాధ్యత, క్రమశిక్షణ మరియు నైతిక విలువలను పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ప్రస్తుత సమాజంలో విద్యార్థులు కేవలం పాఠ్యాంశాలలోనే కాకుండా వ్యక్తిత్వ వికాసంలో కూడా ముందుండాలని భావిస్తున్న జేడీ ఫౌండేషన్, విలువలబడి ద్వారా పిల్లల్లో సత్ప్రవర్తన, దేశభక్తి, సేవా భావం, పర్యావరణ పరిరక్షణ పట్ల బాధ్యత వంటి అంశాలపై …
విలువలబడిలో విలువలతో కూడిన విద్యను అభ్యసిస్తున్న రేపటి పౌరులు Read More »


