స్వచ్ భారత్ మరియు జలమే జీవం కార్యక్రమం
12-04-2026: పర్యావరణ పరిరక్షణ మరియు భూగర్భ జలాల పెంపుదల లక్ష్యంగా జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ భారత్ మరియు “జలమే జీవం” కార్యక్రమం నిర్వహించబడింది. సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ మరియు జేడీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ వి.వి. లక్ష్మీనారాయణ గారి సూచనల మేరకు, గోపాలపట్నం – సింహాచలం రోడ్డులో పవన్ రెసిడెన్సీస్ ఎదురుగా ఉన్న కొండ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మొదటగా ఆ ప్రాంతంలో స్వచ్ భారత్ కార్యక్రమం నిర్వహించి, కొండ మరియు రక్షణ …






