శ్రీరామనవమి సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా గుడ్డ సంచుల పంపిణీ

ఏప్రిల్ 6, 2025: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని, జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భక్తులు సమూహంగా చేరిన పలు ప్రాంతాలలో పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా గుడ్డ సంచుల పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమం CBI మాజీ జేడీ శ్రీ వివి లక్ష్మీనారాయణ గారి పిలుపు మేరకు చేపడుతున్న ప్లాస్టిక్ నిషేధ ఉద్యమానికి భాగంగా నిర్వహించబడింది. పంపిణీ జరిగిన ప్రదేశాలు: ఈ పుణ్యప్రాంగణాల్లో భక్తులకు పునర్వినియోగయోగ్య గుడ్డ సంచులు పంపిణీ చేశారు. ప్లాస్టిక్ సంచులు వాడకుండా పండుగల నిర్వహణలో పర్యావరణ …

శ్రీరామనవమి సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా గుడ్డ సంచుల పంపిణీ Read More »