Welfare

ఫౌండేషన్ సహాయంతో చదివి పదవ తరగతి పూర్తి చేసిన స్వాతి

29-04-2026: విద్యార్థుల విద్యాభివృద్ధికి అండగా నిలుస్తున్న జేడీ ఫౌండేషన్ సహకారంతో హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరికి చెందిన విద్యార్థిని ఎస్. స్వాతి పదవ తరగతి పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసి మంచి ఫలితాలు సాధించింది. జేడీ ఫౌండేషన్ సభ్యురాలు శ్రీమతి చావలి అనిత గారు సూచించిన ఈ విద్యార్థినికి గతంలో పదవ తరగతి పెండింగ్ ఫీజుల చెల్లింపునకు ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందించబడింది. ఆ సహాయం స్వాతి తన చదువును నిరాటంకంగా కొనసాగించేందుకు ఎంతో ఉపయోగపడింది. ఇటీవల విడుదలైన …

ఫౌండేషన్ సహాయంతో చదివి పదవ తరగతి పూర్తి చేసిన స్వాతి Read More »

జన్మదినం సందర్బంగా 62వ సారి రక్తదానం చేసిన ఫౌండేషన్ ఛైర్మన్

03-04-2026: జెడి ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీ వి.వి. లక్ష్మీనారాయణగారు తన జన్మదినం సందర్భంగా సమాజ సేవలో మరో విశిష్ట ఘట్టాన్ని నమోదు చేశారు. మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తూ, ఆయన యశోద హాస్పిటల్‌లో 62వ సారి రక్తదానం చేసి రక్తదానం యొక్క ప్రాముఖ్యతను మరోసారి చాటిచెప్పారు. రక్తదానం ద్వారా అనేక మంది ప్రాణాలను కాపాడవచ్చని, ప్రతి ఆరోగ్యవంతుడు స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని ఆయన ఈ సందర్భంగా సందేశం ఇచ్చారు. ఆయన సేవా స్పూర్తి ఫౌండేషన్ సభ్యులకు మరియు …

జన్మదినం సందర్బంగా 62వ సారి రక్తదానం చేసిన ఫౌండేషన్ ఛైర్మన్ Read More »

శ్రీరామనవమి సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా గుడ్డ సంచుల పంపిణీ

ఏప్రిల్ 6, 2025: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని, జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భక్తులు సమూహంగా చేరిన పలు ప్రాంతాలలో పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా గుడ్డ సంచుల పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమం CBI మాజీ జేడీ శ్రీ వివి లక్ష్మీనారాయణ గారి పిలుపు మేరకు చేపడుతున్న ప్లాస్టిక్ నిషేధ ఉద్యమానికి భాగంగా నిర్వహించబడింది. పంపిణీ జరిగిన ప్రదేశాలు: ఈ పుణ్యప్రాంగణాల్లో భక్తులకు పునర్వినియోగయోగ్య గుడ్డ సంచులు పంపిణీ చేశారు. ప్లాస్టిక్ సంచులు వాడకుండా పండుగల నిర్వహణలో పర్యావరణ …

శ్రీరామనవమి సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా గుడ్డ సంచుల పంపిణీ Read More »

loader