women Empowerment

“అంతర్జాతీయ మహిళా దినోత్సవం”

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మల్కాజిగిరి ఆర్ పి ఎఫ్ మహిళ దినోత్సవ సంబరాలు కార్యక్రమం చేశారు. జేడీ ఫౌండేషన్ హైదరాబాద్ కన్వీనర్ శ్రీమతి అనిత చావలి గెస్ట్ గా హాజరయ్యారు. RPF CI ఇక్బాల్ గారు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆర్ పి ఎఫ్ స్టాఫ్ కి సన్మానం , మరియు రైల్వే సానిటరీ వర్కర్స్ కి సన్మానం కార్యక్రమం జరిగింది. లీడర్షిప్ గురించి మహిళల్ని ఉద్దేశించి అనిత గారు మాట్లాడారు. అనంతరం మ్యూజికల్ ఛైర్స్ , …

“అంతర్జాతీయ మహిళా దినోత్సవం” Read More »

“ఏరువాక పౌర్ణమి సంబరాలు”.

చిత్తూరు జుల్లలోని పెద్దపల్లి గ్రామంలో ఏరువాక పౌర్ణమి సంబరాలు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని జేడి ఫౌండషన్ చేస్తున్న కార్యక్రమాలను చూసి ఆనందం వ్యక్తపరిచారు. రైతులను ఇంతగా గుర్తించి వారికి బహుమతులను అందజేసి మిఠాయి పంచిపెట్టిన ఫౌండేషన్ సభ్యులకు గాను మరియు జేడి లక్ష్మీనారాయణ నారాయణ గారికి ధన్యవాదాలు తెలిపారు. జేడీ ఫౌండషన్ చిత్తూరు.

బాలికా విద్య, మహిళా సాధికారతే లక్ష్యంగా పనిచేస్తున్న విజయనగరం జిల్లా, రాజాం లోని శ్రీమతి లోలుగ సుశీల మెమోరియల్ ఫౌండేషన్ ప్రారంభోత్సవం కి ముఖ్య అతిథిగా విచ్చేసిన, సీబీఐ మాజీ జేడీ శ్రీ వి. వి. లక్ష్మీనారాయణ

విజయనగరం జిల్లా, రాజాం ప్రాంతానికి చెందిన ప్రమఖ యువ పారిశ్రామిక వేత్త శ్రీ లోలుగు మదన్ మోహన్ గారి మాతృమూర్తి శ్రీ సుశీల గారి జ్ఞాపకార్థం నేడు శ్రీమతి సుశీల మెమోరియల్ ఫౌండేషన్ ను ప్రారంభించే కార్యక్రమానికి ముఖ్య అతిథగా శ్రీ వి.వి. లక్ష్మీనారాయణ గారు పాల్గొన్నారు. దీప ప్రజ్వలన చేసి, ఫౌండేషన్ లోగో అవిషరంచిన అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఉండే నిరుపేద సివిల్స్ ఆశావహులకు ఉచిత శిక్షణ, బాలికా విద్య, మహిళా సాధికారత లక్ష్యంగా …

బాలికా విద్య, మహిళా సాధికారతే లక్ష్యంగా పనిచేస్తున్న విజయనగరం జిల్లా, రాజాం లోని శ్రీమతి లోలుగ సుశీల మెమోరియల్ ఫౌండేషన్ ప్రారంభోత్సవం కి ముఖ్య అతిథిగా విచ్చేసిన, సీబీఐ మాజీ జేడీ శ్రీ వి. వి. లక్ష్మీనారాయణ Read More »

loader